పర్యాటక రంగంలో సహకారంపై బహ్రెయిన్, ఇజ్రాయెల్ చర్చలు..
- November 04, 2020
మనామా:చారిత్రాత్మక శాంతి ఒప్పందం తర్వాత బహ్రెయిన్, ఇజ్రాయెల్ మరో స్నేహపూర్వక అడుగు వేశాయి. ఇజ్రాయెల్ టూరిజం శాఖ మంత్రికి ఫోన్ చేసిన బహ్రెయిన్ పారిశ్రామిక, వాణిజ్య శాఖ మంత్రి..పర్యాటక రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల సత్సంబంధాలు పర్యాటక రంగ అభివృద్ధిలో సానుకూల ఫలితాలను సాధించేందుకు ఎంతగానో దోహదపడుతాయని విశ్వసిస్తున్నట్లు ఇరువురు మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రయాణా నిబంధనలను సులభతరం చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగాయి.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







