పర్యాటక రంగంలో సహకారంపై బహ్రెయిన్, ఇజ్రాయెల్ చర్చలు..
- November 04, 2020
మనామా:చారిత్రాత్మక శాంతి ఒప్పందం తర్వాత బహ్రెయిన్, ఇజ్రాయెల్ మరో స్నేహపూర్వక అడుగు వేశాయి. ఇజ్రాయెల్ టూరిజం శాఖ మంత్రికి ఫోన్ చేసిన బహ్రెయిన్ పారిశ్రామిక, వాణిజ్య శాఖ మంత్రి..పర్యాటక రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల సత్సంబంధాలు పర్యాటక రంగ అభివృద్ధిలో సానుకూల ఫలితాలను సాధించేందుకు ఎంతగానో దోహదపడుతాయని విశ్వసిస్తున్నట్లు ఇరువురు మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రయాణా నిబంధనలను సులభతరం చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష