కోవిడ్ 19: స్కూల్స్ మూసివేత ప్రచారాన్ని కొట్టిపారేసిన ఒమన్
- November 04, 2020
మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో స్కూల్స్ ను మళ్లీ మూసివేస్తారనే ప్రచారాన్ని ఒమన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. స్కూల్స్ ను మూసివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని రూమర్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అంతేకాదు..అనధికారిక మాధ్యమాల జరిగే ప్రచారాన్ని ఎవరూ విశ్వసించ వద్దని, ప్రతి ఒక్కరు అధికారిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









