కోవిడ్ 19: స్కూల్స్ మూసివేత ప్రచారాన్ని కొట్టిపారేసిన ఒమన్
- November 04, 2020
మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో స్కూల్స్ ను మళ్లీ మూసివేస్తారనే ప్రచారాన్ని ఒమన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. స్కూల్స్ ను మూసివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని రూమర్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అంతేకాదు..అనధికారిక మాధ్యమాల జరిగే ప్రచారాన్ని ఎవరూ విశ్వసించ వద్దని, ప్రతి ఒక్కరు అధికారిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







