కోవిడ్ 19: స్కూల్స్ మూసివేత ప్రచారాన్ని కొట్టిపారేసిన ఒమన్
- November 04, 2020
మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో స్కూల్స్ ను మళ్లీ మూసివేస్తారనే ప్రచారాన్ని ఒమన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. స్కూల్స్ ను మూసివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని రూమర్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అంతేకాదు..అనధికారిక మాధ్యమాల జరిగే ప్రచారాన్ని ఎవరూ విశ్వసించ వద్దని, ప్రతి ఒక్కరు అధికారిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







