కోవిడ్ 19: స్కూల్స్ మూసివేత ప్రచారాన్ని కొట్టిపారేసిన ఒమన్
- November 04, 2020మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో స్కూల్స్ ను మళ్లీ మూసివేస్తారనే ప్రచారాన్ని ఒమన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. స్కూల్స్ ను మూసివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని రూమర్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అంతేకాదు..అనధికారిక మాధ్యమాల జరిగే ప్రచారాన్ని ఎవరూ విశ్వసించ వద్దని, ప్రతి ఒక్కరు అధికారిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?