ప్రతి రోజూ గోరు వెచ్చని నీరు తాగితే..
- November 05, 2020
జలుబు చేసినప్పుడో, గొంతు నొప్పిగా అనిపించినప్పుడో వేడి నీరు తాగుతుంటారు చాలా మంది. అలా కాకుండా ప్రతి రోజూ దినచర్యలో భాగంగా ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్లి పోతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ముక్కు, గొంతులో ఉండే శ్లేష్మం కరుగుతుంది. శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా గోరు వెచ్చని తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. అజీర్ణంతో బాధపడే వారు గోరు వెచ్చని నీరు తాగితే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!