భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు...
- November 05, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 83 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 50,209 కరోనా కేసులు నమోదుకాగా, 704 మరణాలు సంభవించాయి. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 83,64,086 కరోనా కేసులు నమోదుకాగా, 1,24,315 మరణాలు సంభవించాయి. ఇక 77,11,809 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,27,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 55,331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!