భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు...

- November 05, 2020 , by Maagulf
భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు...

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 83 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 50,209 కరోనా కేసులు నమోదుకాగా, 704 మరణాలు సంభవించాయి. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 83,64,086 కరోనా కేసులు నమోదుకాగా, 1,24,315 మరణాలు సంభవించాయి. ఇక 77,11,809 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,27,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 55,331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com