భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు...
- November 05, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 83 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 50,209 కరోనా కేసులు నమోదుకాగా, 704 మరణాలు సంభవించాయి. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 83,64,086 కరోనా కేసులు నమోదుకాగా, 1,24,315 మరణాలు సంభవించాయి. ఇక 77,11,809 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,27,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 55,331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు