IPL2020:ముంబై ఫైనల్ వెళ్లిందంటే.!
- November 05, 2020
దుబాయ్:IPL 2020: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ కన్సిస్టెంట్ టీం అంటే ఠక్కున ముంబై ఇండియన్స్ గుర్తుకువస్తుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై మరోసారి టైటిల్ గెలవాలని ఉత్సాహంగా ఉంది. ఢిల్లీతో క్వాలిఫయర్ మ్యాచ్లో కూడా అదరగొడుతోంది. కాగా, ఫైనల్స్లో ముంబై ఇండియన్స్కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 సార్లు ఫైనల్కు చేరిన ముంబై నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 2010లో తొలిసారిగా ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా 2013, 2015, 2017, 2019 సీజన్లలో గెలిచి ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కూడా ముంబై అదే ఊపుతో ఐదు టైటిల్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









