IPL2020:మొదటిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ..

- November 08, 2020 , by Maagulf
IPL2020:మొదటిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ..

అబుదాబి:ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 అబుదాబీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ ఆడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com