క్వాడ్ బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి
- November 09, 2020
అబుధాబి:అల్ అయిన్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ఎమిరాతీలు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం క్వాడ్ బైక్ మీద వెళుతూ అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. మొదటి ఘటన నహాల్ రీజియన్లో జరగగా, రెండో ఘటన సీహ్ సబ్రాహ్లో జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఎంతగా ప్రచారం చేస్తున్నా రెక్లెస్ డ్రైవింగ్ చేయడం మాత్రం మానడంలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇతరు భద్రత, తమ భద్రత దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బంగారం పై కేంద్రం సంచలన నిర్ణయం..!
- ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న సీఎం చంద్రబాబు
- భారతీయులకు కెనడా బంపర్ ఆఫర్..27 రోజుల్లోనే విజిటర్ వీసా!
- ఏపీ పల్లె వాసులకు గుడ్ న్యూస్.. !!
- రాజ్కోట్ హైవేపై ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!









