క్వాడ్ బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి
- November 09, 2020
అబుధాబి:అల్ అయిన్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ఎమిరాతీలు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం క్వాడ్ బైక్ మీద వెళుతూ అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. మొదటి ఘటన నహాల్ రీజియన్లో జరగగా, రెండో ఘటన సీహ్ సబ్రాహ్లో జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఎంతగా ప్రచారం చేస్తున్నా రెక్లెస్ డ్రైవింగ్ చేయడం మాత్రం మానడంలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇతరు భద్రత, తమ భద్రత దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







