అహ్మది గవర్నర్తో భారత రాయబారి చర్చలు
- November 12, 2020
కువైట్ సిటీ:అహ్మది గవర్నర్ షేక్ ఫవాజ్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబాహ్తో భారత రాయబారి శిబి జార్జి సమావేశమయి, పలు అంశాలపై చర్చించారు. ఇంటర్ - అలియా, ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి అంశాల్ని ఇక్కడ చర్చకు వచ్చినట్లు సంబంది¸ వర్గాలు పేర్కొన్నాయి. కువైట్ - భారత్ మధ్య మరింత మెరుగైన సంబంధాలకు ఈ చర్చలు దోహదపడతాయని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అహ్మది గవర్నరేట్లోని ఫహాహీాల్, మంగాఫ్, మహ్బౌలా ప్రాంతాల్లో భారతీయులు అత్యధికంగా నివసిస్తుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







