అహ్మది గవర్నర్తో భారత రాయబారి చర్చలు
- November 12, 2020
కువైట్ సిటీ:అహ్మది గవర్నర్ షేక్ ఫవాజ్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబాహ్తో భారత రాయబారి శిబి జార్జి సమావేశమయి, పలు అంశాలపై చర్చించారు. ఇంటర్ - అలియా, ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి అంశాల్ని ఇక్కడ చర్చకు వచ్చినట్లు సంబంది¸ వర్గాలు పేర్కొన్నాయి. కువైట్ - భారత్ మధ్య మరింత మెరుగైన సంబంధాలకు ఈ చర్చలు దోహదపడతాయని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అహ్మది గవర్నరేట్లోని ఫహాహీాల్, మంగాఫ్, మహ్బౌలా ప్రాంతాల్లో భారతీయులు అత్యధికంగా నివసిస్తుంటారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









