మనిషి కడుపులో 250 ఇనుప మేకులు...సౌదీలో అరుదైన ఆపరేషన్
- November 13, 2020
రియాద్:సౌదీ అరేబియాలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ మనిషి కడుపులో నుంచి 250 ఇనుప మేకులు..గాజు ముక్కలను తొలగించారు డాక్టర్లు. సకాలంలో గుర్తించి వాటిని తొలగించటంతో ప్రాణాపాయం తప్పంది. అయితే..బాధితుడికి మానసిక స్థితి సరిగ్గా లేదని..ఈ కారణంగానే అతను ఇనుప మేకులు, గాజు ముక్కలను మింగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇనుప మేకులను మింగటంతో అతనికి పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చినట్లు..ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు వివరించారు. స్కాన్ చేసి పరీక్షించిన వైద్యలు కడుపులో కుప్పలుగా ఉన్న ఇనుప మేకులను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి మేకులను, గాజు ముక్కలను తొలగించటంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. అయితే..అతని మానసిక స్థితి బాగలేదని, సైక్రియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష