GHMC ఎన్నికలకు ఇంచార్జ్ లుగా 3 రాష్ట్రాల బీజేపీ నేతలు
- November 15, 2020
హైదరాబాద్ గడ్డపై కాషాయం జెండా ఎగరేయాలని భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం బీజేపీ జాతీయ నాయకులను రంగంలోకి దించింది. GHMC ఎన్నికలకు ఇంచార్జ్ లుగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలను నియమించింది. కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్, కర్ణాటక మంత్రి డా.సుధాకర్, కర్ణాటక సీనియర్ నేత సతీష్ రెడ్డి, గుజరాత్ సీనియర్ నేత ప్రదీప్ సింగ్ వాగేలాకు ఈ బాధ్యతలు అప్పగించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు