17 మిలియన్ రియాల్స్ మోసం కేసులో ఐదుగురి అరెస్ట్
- November 16, 2020
రియాద్:సౌదీ అరేబియా సెక్యూరిటీ అథారిటీస్ ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 17 మిలియన్ రియాల్స్ కమర్షియల్ స్కాంలో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అనుమానితుల్లో ఇద్దరు సిరియా వలసదారులున్నారు. రియాద్ పోలీస్ సహాయ అధికార ప్రతినిది¸ మేజర్ ఖాలిద్ అల్ క్రీడిస్ మాట్లాడుతూ, న్యాయ సంబంధ శాఖల ప్రతినిథులుగా నమ్మించి, ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీల నుంచి డిస్ట్రెస్డ్ డెబిట్స్ని నిందితులు రికవర్ చేస్తున్నట్లుగా నటిస్తూ, పలువుర్ని మోసం చేసినట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిందితులు పలు ప్రకటనలు ఇచ్చి ఆయా వ్యక్తుల్ని మోసం చేశారు. బ్యాంకు అకౌంట్ వివరాల్ని సేకరించి, డబ్బుల్ని కొట్టేశారు నిందితులు. సుమారు 17 మిలియన్ రియాల్స్ మోసం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







