రెస్టారెంట్లలో టేబుల్ కు గరిష్టంగా ఆరుగురికి అనుమతి
- November 18, 2020
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో కేఫ్, రెస్టారెంట్లలో కస్టమర్స్ ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా మార్గనిర్దేశకాలు జారీ చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి రెస్టారెంట్లలో ఒక టేబుల్ కు గరిష్టంగా ఆరుగురిని అనుమతించాలని సూచించింది. ఇక టేబుల్ కు టేబుల్ కి మధ్య రెండు మీటర్ల దూరం ఉండాలని, నాలుగు వైపులా ప్రతి టేబుల్ కు 2 మీటర్లు ఉండాల్సిందేనని తెలిపింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతానికి మించి ఉండకూడదని, ఈ లెక్కన ఒక్కో టేబుల్ మీద ఆరుగురిని అనుమతించొచ్చని వెల్లడించింది. అయితే..గతంలో ఒక్కో టేబుల్ మీద గరిష్టంగా ఐదుగురికి మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









