రెస్టారెంట్లలో టేబుల్ కు గరిష్టంగా ఆరుగురికి అనుమతి
- November 18, 2020
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో కేఫ్, రెస్టారెంట్లలో కస్టమర్స్ ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా మార్గనిర్దేశకాలు జారీ చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి రెస్టారెంట్లలో ఒక టేబుల్ కు గరిష్టంగా ఆరుగురిని అనుమతించాలని సూచించింది. ఇక టేబుల్ కు టేబుల్ కి మధ్య రెండు మీటర్ల దూరం ఉండాలని, నాలుగు వైపులా ప్రతి టేబుల్ కు 2 మీటర్లు ఉండాల్సిందేనని తెలిపింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతానికి మించి ఉండకూడదని, ఈ లెక్కన ఒక్కో టేబుల్ మీద ఆరుగురిని అనుమతించొచ్చని వెల్లడించింది. అయితే..గతంలో ఒక్కో టేబుల్ మీద గరిష్టంగా ఐదుగురికి మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







