ఒమన్లో కొత్తగా 411 కొత్త కేసులు, 10 మరణాలు
- November 18, 2020
మస్కట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్లో కొత్తగా 411 మందికి కరోనా సోకింది. ఒక్క రోజులోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121,129. వీరిలో 112014 మంది కరోనా నుండి కోలుకోగా, మొత్తం 1360 మంది మృత్యు వాత పడ్డారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









