ఒమన్లో కొత్తగా 411 కొత్త కేసులు, 10 మరణాలు
- November 18, 2020
మస్కట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్లో కొత్తగా 411 మందికి కరోనా సోకింది. ఒక్క రోజులోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121,129. వీరిలో 112014 మంది కరోనా నుండి కోలుకోగా, మొత్తం 1360 మంది మృత్యు వాత పడ్డారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు