ఆన్లైన్ వేదికగా అయ్యప్ప దర్శనం
- November 19, 2020
గురు, శుక్రవారాల్లో (నవంబర్ 19 మరియు 20 - వృశ్చికం 4, 5) ఆన్లైన్ ద్వారా అయ్యప్ప దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ లైవ్ కార్యక్రమం బ్రహ్మశ్రీ సుధీర్ నంబూత్రి (శబరిమల మేలాశాంతి 2019-20) మార్గదర్శకత్వంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తి లైవ్ కవరేజ్, అర్షవాణి యూ ట్యూబ్ మరియు ఫేస్ బుక్ ఛానెల్స్ ద్వారా వీక్షించే అవకాశం వుంది. అర్షవాణి యూ ట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు