ఉగ్రవాది హఫీజ్ సయీద్కు పదేళ్ల జైలుశిక్ష..
- November 19, 2020
2008, సెప్టెంబర్ 11న ముంబైలో జరిగిన దాడుల సూత్రధారి, పాకిస్థాన్ ఉగ్రవాది హఫజీ సయిద్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. రెండు ఉగ్రవాద కేసుల్లో అతనికి ఈ శిక్షను పాకిస్థాన్ కోర్టు ఇవాళ ఖరారు చేసింది. జమాత్ ఉల్ దవా చీఫ్కు పాక్ కోర్టు శిక్షను ఖరారు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్కు గత ఫిబ్రవరిలో కూడా పాక్ కోర్టు శిక్షను వేసింది. ఓ టెర్రర్ ఫండింగ్ కేసులో అతనికి 11 ఏళ్ల శిక్షను వేశారు. హఫీజ్ను గ్లోబల్ ఉగ్రవాదిగా అమెరికాతో పాటు యూఎన్ గుర్తించాయి. గత ఏడాది జూలైలో అంతర్జాతీయ వత్తిళ్ల కారణంగా.. టెర్రర్ ఫండింగ్ కేసులో పాక్ అతన్ని అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







