రూపే కార్డు ఫేజ్-2ను ప్రారంభం
- November 20, 2020
న్యూఢిల్లీ: భూటాన్ ప్రధాని లోతే షేరింగ్, భారత్ ప్రధాని మోడి సంయుక్తంగా ఫేజ్-2 రూపేకార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా లోతే మాట్లాడారు. భారత్లో కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో ప్రధాని నాయకత్వం అద్భుతమని కొనియాడారు. మహమ్మారి నుంచి భారత్ బలంగా కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధిలో భారత్ చూపిస్తున్న చొరవ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని భూటాన్ ప్రధాని లోతే తెలిపారు. భూటాన్ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చిన మీకు కృతజ్ఞులై ఉంటామని ఆయన అన్నారు.
ప్రధాని మోడి మాట్లాడుతూ.. అంతరిక్షంలోకి భూటాన్ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో సిద్ధమైందని, ఆ పని చాలా వేగంగా జరుగుతోందని ప్రధాని మోడి అన్నారు. భూటాన్ శాటిలైట్ పరిశీలన కోసం ఆ దేశానికి చెందిన నలుగురు అంతరిక్ష ఇంజినీర్లు ఈ డిసెంబర్లో ఇస్రో కార్యాలయానికి వెళ్లనున్నట్లు మోడి తెలిపారు. ఆ నలుగురికీ కంగ్రాట్స్ చెబుతున్నట్లు ప్రధాని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







