జర్నలిస్టుని ప్రశంసించిన షేక్ మొహమ్మద్
- November 21, 2020
యూఏఈ:ఎమిరేట్లో గాయపడ్డ ఓ పక్షిని రక్షించే విషయమై జర్నలిస్ట్ చూపిన చొరవను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. అరబిక్ మీడియా జర్నలిస్ట్ రోలా అల్ఖాతిబ్, సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ వేయడం జరిగింది. బీచ్లో వెళుతుండగా తాను ఓ పక్షిని చూశాననీ, అది గాయపడి వుందనీ, వెంటనే తాను దుబాయ్ మునిసిపాలిటీకి సమాచారం అందించాననీ, వెంటనే వారు స్పందించి, దానికి వైద్య చికిత్స అందించారని జర్నలిస్ట్ పేర్కొన్నారు తన ట్వీట్లో.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









