జర్నలిస్టుని ప్రశంసించిన షేక్ మొహమ్మద్
- November 21, 2020
యూఏఈ:ఎమిరేట్లో గాయపడ్డ ఓ పక్షిని రక్షించే విషయమై జర్నలిస్ట్ చూపిన చొరవను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. అరబిక్ మీడియా జర్నలిస్ట్ రోలా అల్ఖాతిబ్, సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ వేయడం జరిగింది. బీచ్లో వెళుతుండగా తాను ఓ పక్షిని చూశాననీ, అది గాయపడి వుందనీ, వెంటనే తాను దుబాయ్ మునిసిపాలిటీకి సమాచారం అందించాననీ, వెంటనే వారు స్పందించి, దానికి వైద్య చికిత్స అందించారని జర్నలిస్ట్ పేర్కొన్నారు తన ట్వీట్లో.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









