క్రీడల్లో మహిళా భాగస్వామ్యం 70 శాతం పెరుగుదల
- November 21, 2020
రియాద్:సౌదీ అరేబియాలో మహిళలు క్రీడల్లో రాణిస్తున్నారనీ, ఇటీవలి కాలంలో వారి భాగం గణనీయంగా పెరిగిందనీ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి చెప్పారు. సౌదీ అరేబియా, మహిళల్ని క్రీడా రంగంలో ప్రోత్సహిస్తోందనీ, ఈ కారణంగా వారి భాగస్వామ్యం 70 శాతం వరకు పెరిగిందని చెప్పారు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్. మహిళల ఫుట్బాల్ లీగ్పై మాట్లాడిన ప్రిన్స్ అబ్దుల్ అజీజ్, ఈ పోటీల పట్ల చాలా ఉత్సాహంగా వున్నామని అన్నారు. ఈ విభాగంలో తాము ముందంజలో వున్నట్లు చెప్పారు. చిన్న మధ్య తరహా సంస్థలు స్పోర్ట్స్ క్లబ్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ దిశగా తాము ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఈ విభాగంలో మరిన్ని విజయాలు సాధిస్తామని అన్నారాయన.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









