క్రీడల్లో మహిళా భాగస్వామ్యం 70 శాతం పెరుగుదల
- November 21, 2020
రియాద్:సౌదీ అరేబియాలో మహిళలు క్రీడల్లో రాణిస్తున్నారనీ, ఇటీవలి కాలంలో వారి భాగం గణనీయంగా పెరిగిందనీ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి చెప్పారు. సౌదీ అరేబియా, మహిళల్ని క్రీడా రంగంలో ప్రోత్సహిస్తోందనీ, ఈ కారణంగా వారి భాగస్వామ్యం 70 శాతం వరకు పెరిగిందని చెప్పారు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్. మహిళల ఫుట్బాల్ లీగ్పై మాట్లాడిన ప్రిన్స్ అబ్దుల్ అజీజ్, ఈ పోటీల పట్ల చాలా ఉత్సాహంగా వున్నామని అన్నారు. ఈ విభాగంలో తాము ముందంజలో వున్నట్లు చెప్పారు. చిన్న మధ్య తరహా సంస్థలు స్పోర్ట్స్ క్లబ్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ దిశగా తాము ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఈ విభాగంలో మరిన్ని విజయాలు సాధిస్తామని అన్నారాయన.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









