ఒక్క రోజులో 10 వేలకు పైగా కోవిడ్19 పరీక్షలు
- November 24, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, తాజాగా 227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ఖతార్లో నమోదయ్యాయి. 212 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. రికార్డు స్థాయిలో 10 వేలకు పైగా కరోనా టెస్టులు గడచిన ఇరవై నాలుగ్గంట్లో జరిగాయి. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 175 కమ్యూనిటీ కేసులు కాగా, 52 మంది ట్రావెలర్స్కి కరోనా సోకింది. ఇప్పటివరకు ఖతార్లో కరోనాతో 236 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు