ఒక్క రోజులో 10 వేలకు పైగా కోవిడ్19 పరీక్షలు
- November 24, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, తాజాగా 227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ఖతార్లో నమోదయ్యాయి. 212 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. రికార్డు స్థాయిలో 10 వేలకు పైగా కరోనా టెస్టులు గడచిన ఇరవై నాలుగ్గంట్లో జరిగాయి. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 175 కమ్యూనిటీ కేసులు కాగా, 52 మంది ట్రావెలర్స్కి కరోనా సోకింది. ఇప్పటివరకు ఖతార్లో కరోనాతో 236 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









