స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
- November 24, 2020
గుజరాత్:గుజరాత్ లోని కెవాడియాలో బుధవారం (25 నవంబర్) జరగనున్న 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కోసం గుజరాత్ చేరుకున్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.. మంగళవారం (24 నవంబర్) నాడు నర్మదా నదితీరంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించి.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి తో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







