స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించిన ఉపరాష్ట్రపతి

- November 24, 2020 , by Maagulf
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించిన ఉపరాష్ట్రపతి

గుజరాత్:గుజరాత్ లోని కెవాడియాలో బుధవారం (25 నవంబర్) జరగనున్న 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కోసం గుజరాత్ చేరుకున్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.. మంగళవారం (24 నవంబర్) నాడు నర్మదా నదితీరంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించి.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి తో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com