స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
- November 24, 2020
గుజరాత్:గుజరాత్ లోని కెవాడియాలో బుధవారం (25 నవంబర్) జరగనున్న 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కోసం గుజరాత్ చేరుకున్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.. మంగళవారం (24 నవంబర్) నాడు నర్మదా నదితీరంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించి.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి తో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.


తాజా వార్తలు
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!









