కూడలిని మూసివేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటన
- February 18, 2016
బుధియ జాతీయ రహదారి , జన బియహ్ జాతీయ రహదారి కూదళ్ళను పై భాగపు పునర్నిర్మాణ పనుల నిమిత్తం మూసివేయనున్నట్లు పురపాలక వ్యహారాలు, పట్టణ ప్రణాళిక సహకారంతో అంతర్గత మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ జనరల్ డైరక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూసివేత ఈ రోజు ( ఫిబ్రవరి 18, గురువారం ) సాయంత్రం 3 గంటల నుంచి శనివారం ( ఫిబ్రవరి 20 ) ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు. ఈ బుధియ, జన బియహ్ జాతీయ రహదారులపై ప్రయాణించేవారు అన్ని భద్రతా నియమాలను, ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని సంబంధిత మంత్రిత్వశాఖ అభ్యర్ధిస్తుంది
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







