భారత్తో మరింత మెరుగైన సంబంధాల కోసం బహ్రెయిన్ యత్నం
- November 25, 2020
మనామా:భారతదేశంతో ద్వైపాక్షిక బంధం మరింత అద్భుతంగా వుండేందుకోసం బహ్రెయిన్ ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయని ఫారిన్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్తో భేటీ సందర్భంగా అల్ జయానీ ఈ వ్యాఖ్యలు చేశారు. పరస్పర గౌరవం, సహకారంతో ఇరు దేశాలూ స్నేహభావంతో ముందడుగు వేస్తున్నాయనీ, ఆయా విభాగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయని డాక్టర్ అల్ జయాని చెప్పారు. కింగ్డమ్లో భారత కమ్యూనిటీ పాత్రని కొనియాడారాయన. మినిస్టర్ జై శంకర్, ఇటీవల మృతి చెందిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాకి నివాళులర్పించారు. భారత్తో సన్నిహిత సంబంధాల విషయంలో బహ్రెయిన్ నాయకత్వం చేస్తున్న కృషిని కొనియాడారు జై శంకర్.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









