భారత్, పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్స్ లో 50కిలోల వరకు లగేజీ ఫ్రీ...ఎతిహాద్ అఫర్
- November 26, 2020
అబుధాబి నుంచి భారత్, పాకిస్తాన్ వెళ్లే ప్రయాణికులు లగేజీ అలవెన్స్ పెంచింది ఎతిహాద్ ఎయిర్ వేస్. డిసెంబర్ 9 వరకు తమ ఎయిర్ లైన్స్ ప్రయాణించే ప్రయాణికులు 50 కిలోల వరకు లగేజ్ ని ఫ్రీ తీసుకెళ్లొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎకనామి, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ తో పాటు అబుధాబి నుంచి కైరో, అమ్మన్, బీరట్, ఢాక వెళ్లే ప్రయాణికులకు కూడా లగేజ్ అఫర్ వర్తించనుంది. సాధారణంగా యూఏఈలోని విమానయాన సంస్థలు చెక్డ్ బ్యాకేజీని 20 కేజీల నుంచి 40 కేజీల వరకు ఆఫర్ చేస్తుంటాయి. ఇదిలాఉంటే..ఫ్లైట్స్ కనెక్ట్ సమయంలో బ్యాగేజీ ఆఫర్ లను గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తాజా వార్తలు
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్







