భారత్, పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్స్ లో 50కిలోల వరకు లగేజీ ఫ్రీ...ఎతిహాద్ అఫర్
- November 26, 2020
అబుధాబి నుంచి భారత్, పాకిస్తాన్ వెళ్లే ప్రయాణికులు లగేజీ అలవెన్స్ పెంచింది ఎతిహాద్ ఎయిర్ వేస్. డిసెంబర్ 9 వరకు తమ ఎయిర్ లైన్స్ ప్రయాణించే ప్రయాణికులు 50 కిలోల వరకు లగేజ్ ని ఫ్రీ తీసుకెళ్లొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎకనామి, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ తో పాటు అబుధాబి నుంచి కైరో, అమ్మన్, బీరట్, ఢాక వెళ్లే ప్రయాణికులకు కూడా లగేజ్ అఫర్ వర్తించనుంది. సాధారణంగా యూఏఈలోని విమానయాన సంస్థలు చెక్డ్ బ్యాకేజీని 20 కేజీల నుంచి 40 కేజీల వరకు ఆఫర్ చేస్తుంటాయి. ఇదిలాఉంటే..ఫ్లైట్స్ కనెక్ట్ సమయంలో బ్యాగేజీ ఆఫర్ లను గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









