భారత్, పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్స్ లో 50కిలోల వరకు లగేజీ ఫ్రీ...ఎతిహాద్ అఫర్
- November 26, 2020
అబుధాబి నుంచి భారత్, పాకిస్తాన్ వెళ్లే ప్రయాణికులు లగేజీ అలవెన్స్ పెంచింది ఎతిహాద్ ఎయిర్ వేస్. డిసెంబర్ 9 వరకు తమ ఎయిర్ లైన్స్ ప్రయాణించే ప్రయాణికులు 50 కిలోల వరకు లగేజ్ ని ఫ్రీ తీసుకెళ్లొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎకనామి, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ తో పాటు అబుధాబి నుంచి కైరో, అమ్మన్, బీరట్, ఢాక వెళ్లే ప్రయాణికులకు కూడా లగేజ్ అఫర్ వర్తించనుంది. సాధారణంగా యూఏఈలోని విమానయాన సంస్థలు చెక్డ్ బ్యాకేజీని 20 కేజీల నుంచి 40 కేజీల వరకు ఆఫర్ చేస్తుంటాయి. ఇదిలాఉంటే..ఫ్లైట్స్ కనెక్ట్ సమయంలో బ్యాగేజీ ఆఫర్ లను గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







