బహ్రెయిన్:ఆర్ధిక మోసాలకు పాల్పడబోయిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
- November 27, 2020
మనామా:బహ్రెయిన్ లో కొందరు విదేశీయులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు షాపింగ్ చేసే సమయంలో వారి నుంచి క్రెడిట్ కార్డు వివరాలను తెల్సుకొని మోసాలకు పాల్పడేందుకు నిందితులు ప్రయత్నించినట్లు యాంటీ కరెప్షన్, సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డీజీ వివరించారు. షాపులో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి నుంచి క్రెడిట్ వివరాలను సేకరించి..వినియోగదారులకు తెలియకుండా కార్డులను వినియోగించుకోవాలనుకోటం నేరమని డీజీ హెచ్చరించారు. పట్టుబడిన నిందితులను న్యాయవిచారణకు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







