బహ్రెయిన్:ఆర్ధిక మోసాలకు పాల్పడబోయిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
- November 27, 2020
మనామా:బహ్రెయిన్ లో కొందరు విదేశీయులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు షాపింగ్ చేసే సమయంలో వారి నుంచి క్రెడిట్ కార్డు వివరాలను తెల్సుకొని మోసాలకు పాల్పడేందుకు నిందితులు ప్రయత్నించినట్లు యాంటీ కరెప్షన్, సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డీజీ వివరించారు. షాపులో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి నుంచి క్రెడిట్ వివరాలను సేకరించి..వినియోగదారులకు తెలియకుండా కార్డులను వినియోగించుకోవాలనుకోటం నేరమని డీజీ హెచ్చరించారు. పట్టుబడిన నిందితులను న్యాయవిచారణకు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









