బహ్రెయిన్:ఆర్ధిక మోసాలకు పాల్పడబోయిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
- November 27, 2020
మనామా:బహ్రెయిన్ లో కొందరు విదేశీయులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు షాపింగ్ చేసే సమయంలో వారి నుంచి క్రెడిట్ కార్డు వివరాలను తెల్సుకొని మోసాలకు పాల్పడేందుకు నిందితులు ప్రయత్నించినట్లు యాంటీ కరెప్షన్, సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డీజీ వివరించారు. షాపులో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి నుంచి క్రెడిట్ వివరాలను సేకరించి..వినియోగదారులకు తెలియకుండా కార్డులను వినియోగించుకోవాలనుకోటం నేరమని డీజీ హెచ్చరించారు. పట్టుబడిన నిందితులను న్యాయవిచారణకు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







