ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు
- November 28, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో గడచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపితే మొత్తంగా దేశంలో 135,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటిదాకా. కాగా, తాజాగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 167 కమ్యూనిటీ కేసులు కాగా, 60 విదేశాల నుంచి వచ్చినవారికి సోకిన కేసులు. 237 మంది కరోనాతో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 3,877 కరోనా టెస్టులు చేశారు. 281 మంది కరోనా నుంచి ఒక్క రోజులోనే కోలుకున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







