ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు
- November 28, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో గడచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపితే మొత్తంగా దేశంలో 135,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటిదాకా. కాగా, తాజాగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 167 కమ్యూనిటీ కేసులు కాగా, 60 విదేశాల నుంచి వచ్చినవారికి సోకిన కేసులు. 237 మంది కరోనాతో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 3,877 కరోనా టెస్టులు చేశారు. 281 మంది కరోనా నుంచి ఒక్క రోజులోనే కోలుకున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..