దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- November 28, 2020
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. నాయకత్వ లక్షణాలు చాలామంది క్వాలిఫైడ్ లీడర్స్కి వున్నాయనీ, వారిలో ఆ నాయకత్వ లక్షణాల్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో మాస్టర్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అలాగే మొహమ్మద్ బిన్ రషీద్ ప్రోగ్రామ్ ఫర్ లీడర్స్కి సంబంధించిన రెండు బ్యాచ్లను షేక్ మొహమ్మద్ అభినందించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







