దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- November 28, 2020
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. నాయకత్వ లక్షణాలు చాలామంది క్వాలిఫైడ్ లీడర్స్కి వున్నాయనీ, వారిలో ఆ నాయకత్వ లక్షణాల్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో మాస్టర్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అలాగే మొహమ్మద్ బిన్ రషీద్ ప్రోగ్రామ్ ఫర్ లీడర్స్కి సంబంధించిన రెండు బ్యాచ్లను షేక్ మొహమ్మద్ అభినందించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు