దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- November 28, 2020
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. నాయకత్వ లక్షణాలు చాలామంది క్వాలిఫైడ్ లీడర్స్కి వున్నాయనీ, వారిలో ఆ నాయకత్వ లక్షణాల్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో మాస్టర్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అలాగే మొహమ్మద్ బిన్ రషీద్ ప్రోగ్రామ్ ఫర్ లీడర్స్కి సంబంధించిన రెండు బ్యాచ్లను షేక్ మొహమ్మద్ అభినందించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







