దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- November 28, 2020
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం దుబాయ్ లీడర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. నాయకత్వ లక్షణాలు చాలామంది క్వాలిఫైడ్ లీడర్స్కి వున్నాయనీ, వారిలో ఆ నాయకత్వ లక్షణాల్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో మాస్టర్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అలాగే మొహమ్మద్ బిన్ రషీద్ ప్రోగ్రామ్ ఫర్ లీడర్స్కి సంబంధించిన రెండు బ్యాచ్లను షేక్ మొహమ్మద్ అభినందించారు.
తాజా వార్తలు
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ









