హైదరాబాద్ నగర శివారులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
- February 18, 2016
నగర శివారులోని రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఓ గదిలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను కనుగొన్నారు. వీటిలో 10కిలోల అమోనియం, 98 జిలెటిన్ స్టిక్స్, 109 డిటోనేటర్లు, ఓ బ్లాస్టింగ్ బాక్స్, రెంటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









