భారత్ దేశ వ్యాప్తంగా పేదలకోసం 80వేల ఇళ్లు
- February 18, 2016
భారత్ దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికోసం 80వేల గృహాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రూ.4వేల కోట్లను ఖర్చు చేయనుంది. గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలనశాఖ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 163 పట్టణాల్లో వీటిని నిర్మించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షలను ఖర్చుచేయాలని, మొత్తం రూ.4,076కోట్లను వెచ్చించాలని ప్రణాళిక రూపొందింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









