భారత్ దేశ వ్యాప్తంగా పేదలకోసం 80వేల ఇళ్లు
- February 18, 2016
భారత్ దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికోసం 80వేల గృహాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రూ.4వేల కోట్లను ఖర్చు చేయనుంది. గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలనశాఖ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 163 పట్టణాల్లో వీటిని నిర్మించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షలను ఖర్చుచేయాలని, మొత్తం రూ.4,076కోట్లను వెచ్చించాలని ప్రణాళిక రూపొందింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







