2 మిలియన్ల నకిలీ వస్తువులను ధ్వంసం చేసిన సౌదీ అరేబియా
- December 03, 2020
రియాద్:బ్రాండెడ్ వస్తువులకు నకిలీగా తయారు చేసిన దాదాపు 20 లక్షల వస్తు సామాగ్రిని సౌదీ అరేబియా అధికారులు ధ్వంసం చేశారు. అసలు గూడ్స్ ప్రయోజనాలను, మార్కెట్ ను దెబ్బతీసేలా..వినియోగదారుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని అధికారులు వెల్లడించారు. విమానాలు, సముద్ర రవాణా ద్వారా కింగ్డమ్ పరిధిలోకి వచ్చిన నకిలీ వస్తువులను సౌదీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, స్వాధీనం చేసుకున్న నకిలీ వస్తువులను ధ్వంసం చేసే బాధ్యతను ప్రత్యేకంగా ఓ కంపెనీకి అప్పగించినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన నకిలీ వస్తువుల్లో దుస్తులు, వాహనాల విడి భాగాలు, మొబైల్ యాక్సెసరీస్ ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







