బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన ఒమన్ సోషల్ ఫోరమ్
- December 03, 2020
మస్కట్:ఒమన్ సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నాలుగో దశ రక్త దాన శిబిరం ప్రారంభమైంది. ప్రముఖ డెర్మటలాజి, కాస్మోటలాజిస్ట్ డాక్టర్ ధ్వని షా ముఖ్య అతిథిగా హజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెడ్, గ్రీన్ వాట్సాప్ గ్రూప్ సభ్యుల సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సోషల్ ఫోరమ్ ప్రతినిధులు వెల్లడించారు. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలిరోజున 60 మంది డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించామని..శిబిరం ముగిసేలోగా 750 దాతల నుంచి రక్తాన్ని సేకరించనున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







