అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించిన ప్రీతి తాతంభోట్ల
- February 18, 2016
కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ శోభా నాయుడు గారి వద్ద శిష్యరికం చేసి , "తన్మయి" అనే ఆర్ట్ స్టూడియో ను దుబాయ్ లో స్థాపించి, కూచిపూడి లో నృత్య శిక్షణ అందిస్తున్నారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల .
ఇటీవల కాలంలో శిల్పారామం లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు ప్రీతి.
"మామవతు శ్రీ సరస్వతి" అనే సరస్వతి దేవి ప్రార్థన తో ప్రదర్శన ప్రారంభించారు. ఆ తరువాత అన్నమాచార్య కీర్తన, 'మంగాంబుధి హనుమంత' అనే అంశాన్ని ప్రదర్శించారు ప్రీతి . ఈ అంశంలో ప్రీతి, భక్తి పారవశ్యం తో హనుమంతుని కొలుస్తూ నర్తించింది . ఖండిత నాయిక లక్షణాలుగల "వాని పొందు చాలు వద్దనే" అనే జావలి ని ప్రదర్శించి, ప్రేక్షకులను తన అభినయ చాతుర్యంతో మంత్రముగ్ధులను చేసింది శ్రీమతి ప్రీతి తాతంభోట్ల.
హైదరాబాద్ లోని "Hitex Convention Centre" లో ఇటివల జరిగన ఒక అంతర్జాతీయ సదస్సు లో మరో ప్రదర్శన కూడా ఇచ్హారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల.


తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







