బిగ్ టికెట్ అబుధాబి: 12 మిలియన్ దిర్హాములు గెల్చుకున్న భారతీయుడు
- December 04, 2020
యూఏఈ:దుబాయ్కి చెందిన భారత వలసదారుడు 12 మిలియన్ దిర్హాముల బహుమతిని గెల్చుకున్నాడు బిగ్ టికెట్ డ్రా సందర్భంగా. అబుధాబిలో జరిగిన 222 సిరీస్ బిగ్ టికెట్ డ్రా, భారత వలసదారుడికి అత్యద్భుతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. 51 ఏళ్ళ జార్జి జాకబ్స్, మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వున్న జార్జికి ఈ బిగ్ టికెట్ డ్రాతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. దుబాయ్లో ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. నవంబర్ 30న జార్జి, 069402 టిక్కెట్ని కొనుగోలు చేశారు. గత రెండేళ్ళుగా ఆయన ఈ టిక్కెట్లను కొంటున్నారు. కాగా, గెలిచిన మొత్తాన్ని ఎవరితోనూ తాను పంచుకోబోనని జార్జి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









