దుబాయ్ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ హోంమంత్రి
- February 18, 2016
దళారులు, ఏజెంట్ల ద్వారా అరబ్ దేశాలకు వెళ్తున్న కార్మికులు మోసపోతున్నారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లారు. దుబాయ్లో ప్రముఖ కంపెనీలతో చర్చించి వారికి ఏ తరహా కార్మికులు కావాలో అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణలో టామ్కామ్ అనే సంస్థ ద్వారా దుబాయ్ సంస్థలతో ఎంఓయూ చేసుకోనున్నారు. దీనివల్ల తెలంగాణ కార్మికులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నాయిని తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









