కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన: 100 మందిపై కేసులు
- December 05, 2020
దోహా:ఓ వాహనంలో డ్రైవర్తో కలిపి నలుగురు వ్యక్తులే ప్రయాణించాలన్న (కుటుంబ సభ్యులు కాని పక్షంలో) కోవిడ్19 నిబంధనని ఉల్లంఘించిన నేపథ్యంలో 14 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ధృవీకరించింది. కాగా, క్యాబినెట్ డెసిషన్ నెంబర్ 17, 1990 నేపథ్యంలో 89 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. ఫేస్ మాస్క్లు ధరించలేదని వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సంబంధిత అథారిటీస్ సూచిస్తున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు