కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన: 100 మందిపై కేసులు
- December 05, 2020
దోహా:ఓ వాహనంలో డ్రైవర్తో కలిపి నలుగురు వ్యక్తులే ప్రయాణించాలన్న (కుటుంబ సభ్యులు కాని పక్షంలో) కోవిడ్19 నిబంధనని ఉల్లంఘించిన నేపథ్యంలో 14 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ధృవీకరించింది. కాగా, క్యాబినెట్ డెసిషన్ నెంబర్ 17, 1990 నేపథ్యంలో 89 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. ఫేస్ మాస్క్లు ధరించలేదని వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సంబంధిత అథారిటీస్ సూచిస్తున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







