కరోనా నుండి వేగవంతంగా కోలుకున్న దేశంగా యూఏఈ ఉండనుంది: దుబాయ్ కింగ్
- December 06, 2020
దుబాయ్: కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి టెక్నాలజీ ప్రియులను ఏటేటా ఆకర్షించే ఎక్సిబిషన్ 'జిటెక్స్ టెక్నాలజీ వీక్' నేడు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హందాన్ చేతులమీదుగా ప్రారంభించబడింది.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ టాస్క్ఫోర్స్తో జరిగిన సమావేశంలో దుబాయ్ రాజు 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' మాట్లాడుతూ "ప్రపంచంలో కరోనావైరస్ మహమ్మారి నుండి కోలుకునే అత్యంత వేగవంతమైన దేశంగా యూఏఈ ఉంటుంది. 2020 కు గాను, నేడు ప్రారంభమైన జిటెక్స్ అన్ని జాగ్రత్తల నడుమ వ్యక్తిగతంగా జరుగుతున్న మొదటి ప్రధాన ఎక్సిబిషన్ గా నిలువనుంది. 2021 ను వరుస ప్రాజెక్టులు మరియు ప్రధాన కార్యక్రమాలతో ప్రారంభిస్తాము" అని అన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







