కరోనా నుండి వేగవంతంగా కోలుకున్న దేశంగా యూఏఈ ఉండనుంది: దుబాయ్ కింగ్
- December 06, 2020
దుబాయ్: కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి టెక్నాలజీ ప్రియులను ఏటేటా ఆకర్షించే ఎక్సిబిషన్ 'జిటెక్స్ టెక్నాలజీ వీక్' నేడు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హందాన్ చేతులమీదుగా ప్రారంభించబడింది.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ టాస్క్ఫోర్స్తో జరిగిన సమావేశంలో దుబాయ్ రాజు 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' మాట్లాడుతూ "ప్రపంచంలో కరోనావైరస్ మహమ్మారి నుండి కోలుకునే అత్యంత వేగవంతమైన దేశంగా యూఏఈ ఉంటుంది. 2020 కు గాను, నేడు ప్రారంభమైన జిటెక్స్ అన్ని జాగ్రత్తల నడుమ వ్యక్తిగతంగా జరుగుతున్న మొదటి ప్రధాన ఎక్సిబిషన్ గా నిలువనుంది. 2021 ను వరుస ప్రాజెక్టులు మరియు ప్రధాన కార్యక్రమాలతో ప్రారంభిస్తాము" అని అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







