కోవిడ్ భద్రతా నిబంధనలు: కెమెరాలతో పర్యవేక్షణ
- December 07, 2020
దుబాయ్:దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ 18 నెలల క్రితం ఏర్పాటు చేసిన కెమెరాల్ని, కరోనా సేఫ్టీ రూల్స్ విషయమై పర్యవేక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. ఈ స్మార్ట్ కెమెరాల ద్వారా, మాస్క్లను ఎవరైనా ధరిస్తున్నారా.? లేదా.? అన్న విషయాన్ని పరిశీలిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా మాస్క్లు ధరించనివారిని గుర్తించడం జరుగుతుంది. మాస్క్ పెట్టుకోనివారిని గుర్తించి, అధికారుల్ని అప్రమత్తం చేయడం ఈ స్మార్ట్ కెమెరాల బాధ్యత. ఆయా వ్యక్తుల్ని అధికారులు గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటారు. సెకెనులో 30 ఫ్రేమ్లు తీయగలగడం ఈ కెమెరాల ప్రత్యేకత. ఏడు మీటర్ల రేంజ్లో వీటిని తీస్తారు. 65 డిగ్రీల కోణంలో ఫొటోల్ని సేకరించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష