ఏలూరు ప్రజలకు అసలు ఏమైంది..
- December 07, 2020
ఏలూరు ప్రజలకు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు.. ఎందుకలా ఉన్నట్టుండి కళ్లు బైర్లు కమ్మినట్టై కిందపడిపోతున్నారో తెలియట్లేదు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధి ఏదో ఏలూరు ప్రజలను కబళిస్తోంది.. ఇప్పటికే కొన్ని తీవ్రలక్షణాలతో ఒకరు మరణించారు. మరో 315 మంది పైగా మహిళలు, చిన్నారులు ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి (జిజిహెచ్)లో జాయిన్ అయ్యారు. రోగుల సంఖ్య శనివారం అర్థరాత్రి 55 మంది నుంచి ఆదివారం ఉదయానికి 170కి చేరుకుంది. ఇక ఆదివారం సాయింత్రం నుంచి అర్థరాత్రికి వీరి సంఖ్య 315 కు పెరిగింది. వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో మరో 50 మంది చికిత్స పొందుతున్నారని నివేదికలు తెలిపాయి.
రోగులు మైకము, తలనొప్పి, మూర్ఛ వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







