ఒమన్‌ నుంచి 3 మిలియన్‌ ప్రయాణీకులు

- December 07, 2020 , by Maagulf
ఒమన్‌ నుంచి 3 మిలియన్‌ ప్రయాణీకులు

మస్కట్‌:3 మిలియన్ల మందికి పైగా ప్రయాణీకులు సుల్తానేట్‌ ఎయిర్‌ పోర్టుల నుంచి సెప్టెంబర్‌ 2020 చివరి వరకు ప్రయాణించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సిఎస్‌ఐ) వెల్లడించింది. ఎన్‌సిఎస్‌ఐ వెల్లడించిన వివరాల ప్రకారం 3,908,289 మంది ప్రయాణీకులు మస్కట్‌, సలాలా, సుహార్‌ మరియు దుక్మ్‌ విమానాశ్రయాల ద్వారా (రాకపోకలు) సాగించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com