భారత రాయబారితో సమావేశమైన కువైట్ విదేశాంగ మంత్రి
- December 08, 2020
కువైట్ విదేశాంగ శాఖ మంత్రి ఖలేద్ అల్ జరల్లా ఈ రోజు కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భారత్ -కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే అంతర్జాతీయంగా, స్థానికంగా తాజా పరిస్థితులపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









