వచ్చే ఏడాది నింగిలోకి జెట్ ఎయిర్వేస్
- December 08, 2020
యూఏఈకి చెందిన మురారి లాల్ జలాన్ నేతృత్వంలోని కన్సార్టియం, జెట్ ఎయిర్ వేస్ 'టూ పాయింట్ ఓ)ని సరికొత్త రీతిలో ప్రయాణీకులకు మెరుగైన విమానయాన సేవలు అందించడానికి తీసుకొస్తోంది. జెట్ ఎయిర్వేస్ని ఈ కన్సార్టియం దక్కించుకున్న విషయం విదితమే. డొమెస్టిక్ అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని దాదాపు రెండేళ్ళ తర్వాత పునఃప్రారంభించనున్నారు ఈ సంస్థ ద్వారా. ఆర్థిక సమస్యల కారణంగా జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







