వచ్చే ఏడాది నింగిలోకి జెట్ ఎయిర్వేస్
- December 08, 2020
యూఏఈకి చెందిన మురారి లాల్ జలాన్ నేతృత్వంలోని కన్సార్టియం, జెట్ ఎయిర్ వేస్ 'టూ పాయింట్ ఓ)ని సరికొత్త రీతిలో ప్రయాణీకులకు మెరుగైన విమానయాన సేవలు అందించడానికి తీసుకొస్తోంది. జెట్ ఎయిర్వేస్ని ఈ కన్సార్టియం దక్కించుకున్న విషయం విదితమే. డొమెస్టిక్ అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని దాదాపు రెండేళ్ళ తర్వాత పునఃప్రారంభించనున్నారు ఈ సంస్థ ద్వారా. ఆర్థిక సమస్యల కారణంగా జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









