షేక్ సబాహ్ అల్ ఖాలిద్ని తిరిగి ప్రధానిగా నియమించిన కువైట్ ఎమిర్
- December 08, 2020
కువైట్: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్, షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాని తిరిగి ప్రధానిగా నియమించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రాజీనామా చేసిన విషయం విదితమే. సోదరుడి మరణం తర్వాత షేక్ నవాఫ్, ఒపెక్ మెంబర్ ఆఫ్ స్టేట్ బాధ్యతల్ని తీసుకున్నారు. కాగా, కొత్త క్యాబినెట్కి ఎమిర్ అప్రూవల్ తర్వాత షేక్ సబా కొత్త క్యాబినెట్ మెంబర్స్ని నామినేట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష