రెసిడెంట్స్ 'ఎక్సప్షనల్ రిటర్న్ పర్మిట్'ని ప్రింట్ చేసుకునే అవకాశం
- December 08, 2020
దోహా: దేశం విడిచి వెళుతున్న రెసిడెంట్స్, ఎక్సెప్షనల్ రిటర్న్ పర్మిట్ని, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు. నవంబర్ 29 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దేశం వెలుపల వున్న రెసిడెంట్స్కి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశం విడిచి వెళ్ళినవారికి, వెళ్ళాలనుకుంటున్నవారికీ ఇది వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష