మరో మూడు దేశాల్లో వీసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఖతార్
- December 08, 2020
దోహా:మరో మూడు దేశాల్లో వీసా జారీ కేంద్రాలను ప్రారంభించబోతున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేపాల్, పాకిస్తాన్, పిలిప్పెన్స్ లలో ఈ నెలలోనే వీసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. నేపాల్ రాజధాని ఖాడ్మాండులో డిసెంబర్ 10న, ఇస్లామాబాద్(పాకిస్తాన్)లో ఈ నెల 14న, మనీలా(పిలిఫ్పెన్స్) ఈ నెల 15న వీసా కేంద్రాలను ప్రారంభిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్ వీసా సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఈ మూడు దేశాల్లో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ బుకింగ్స్ కూడా మొదలైనట్లు వివరించింది. ఇదిలాఉంటే..గత వారమే భారత్ లో కూడా వీసా సెంటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష