మరో మూడు దేశాల్లో వీసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఖతార్
- December 08, 2020
దోహా:మరో మూడు దేశాల్లో వీసా జారీ కేంద్రాలను ప్రారంభించబోతున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేపాల్, పాకిస్తాన్, పిలిప్పెన్స్ లలో ఈ నెలలోనే వీసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. నేపాల్ రాజధాని ఖాడ్మాండులో డిసెంబర్ 10న, ఇస్లామాబాద్(పాకిస్తాన్)లో ఈ నెల 14న, మనీలా(పిలిఫ్పెన్స్) ఈ నెల 15న వీసా కేంద్రాలను ప్రారంభిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్ వీసా సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఈ మూడు దేశాల్లో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ బుకింగ్స్ కూడా మొదలైనట్లు వివరించింది. ఇదిలాఉంటే..గత వారమే భారత్ లో కూడా వీసా సెంటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







