మరో మూడు దేశాల్లో వీసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఖతార్
- December 08, 2020
దోహా:మరో మూడు దేశాల్లో వీసా జారీ కేంద్రాలను ప్రారంభించబోతున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేపాల్, పాకిస్తాన్, పిలిప్పెన్స్ లలో ఈ నెలలోనే వీసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. నేపాల్ రాజధాని ఖాడ్మాండులో డిసెంబర్ 10న, ఇస్లామాబాద్(పాకిస్తాన్)లో ఈ నెల 14న, మనీలా(పిలిఫ్పెన్స్) ఈ నెల 15న వీసా కేంద్రాలను ప్రారంభిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్ వీసా సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఈ మూడు దేశాల్లో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ బుకింగ్స్ కూడా మొదలైనట్లు వివరించింది. ఇదిలాఉంటే..గత వారమే భారత్ లో కూడా వీసా సెంటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









