యూఏఈ - యూకే మధ్య బంధం మరింత బలోపేతం
- December 11, 2020
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ ఇకపై మరింత అవగాహనతో, ద్వైపాక్షిక బంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంయుక్త ప్రకటన చేశారు. ఇన్వెస్ట్మెంట్, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్, వాతావరణ మార్పులు, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు వంటి విభాగాల్లో పరస్పర సహకారం దిశగా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రకటించారు. స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, టూరిజం, ఫుడ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మరియు ప్రొఫెషనల్ సర్వీసుల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







