గల్ఫ్ సంక్షోభ నివారణకు కువైట్ కృషిని స్వాగతించిన భారత్
- December 12, 2020
కువైట్ సిటీ:గల్ఫ్ దేశాల మధ్య సంక్షోభం, వైరుధ్యాలను నివారించే దిశగా కువైట్ ప్రభుత్వం చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం స్వాగతించింది. జీసీసీ సభ్య దేశాల మధ్య పొరపొచ్చాలను తొలగించేందుకు ఫలవంతమైన చర్చలు జరిగాయని కువైట్ తరపున వెలువడిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇతర దేశాల నుంచి కూడా సానుకూల స్పందన కనిపించటం స్వాగతించదగిన విషయమన్నారు. నాగరికత పరంగా, ఆర్ధికంగా, రాజకీయంగా గల్ఫ్ దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని...జీసీసీ దేశాల అంతర్గత పొరపొచ్చాలు త్వరలోనే సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష