యూఏఈ లో APNRTS ప్రవాసాంధ్రుల భీమా పధకం రిజిస్ట్రేషన్ ప్రారంభం
- December 12, 2020
దుబాయ్:యూఏఈ లోని దుబాయ్, అజ్మాన్ ప్రాంతాల్లో APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల భరోసా భీమా పథకం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో యూఏఈ APNRTS కోఆర్డినేటర్లు, ప్రసన్న సోమి రెడ్డి, హరిష్, ఆనంద్ కుమార్, సయ్యద్ అక్రమ్, సుమంత్, విజయ్, యోహాన్, నారాయణన్, యెడ్ల ఆనంద్, మోకా అనిల్,జయరాజు,పిల్లిభాస్కర్,పాలపర్తినీలిమ,గొడిరామరాజ,సుమంత్,విజయ ,యోహాన్,ఏసుబాబు, కేదాసి,రాధిక,సజ్జమ్మ, అనిత,రమణ,సత్యం ,రాజి ఎస్తరు,కావ్య,జాన్సీ, బాలాజీ,వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









