యూఏఈ లో APNRTS ప్రవాసాంధ్రుల భీమా పధకం రిజిస్ట్రేషన్ ప్రారంభం
- December 12, 2020
దుబాయ్:యూఏఈ లోని దుబాయ్, అజ్మాన్ ప్రాంతాల్లో APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల భరోసా భీమా పథకం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో యూఏఈ APNRTS కోఆర్డినేటర్లు, ప్రసన్న సోమి రెడ్డి, హరిష్, ఆనంద్ కుమార్, సయ్యద్ అక్రమ్, సుమంత్, విజయ్, యోహాన్, నారాయణన్, యెడ్ల ఆనంద్, మోకా అనిల్,జయరాజు,పిల్లిభాస్కర్,పాలపర్తినీలిమ,గొడిరామరాజ,సుమంత్,విజయ ,యోహాన్,ఏసుబాబు, కేదాసి,రాధిక,సజ్జమ్మ, అనిత,రమణ,సత్యం ,రాజి ఎస్తరు,కావ్య,జాన్సీ, బాలాజీ,వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







