శిశివు జనం..ఆనందంలో మునిగిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
- December 13, 2020
దుబాయ్:శిశివు జన్మించిన సంతోషంలో తండ్రి చేసిన పని తనను కటకటాలపాలు చేసింది. విషయమేంటంటే..దుబాయ్ లో నివసిస్తున్న వ్యక్తి తనకు శిశువు జన్మించడంతో ఆనందంలో తన నివాస ప్రాంతంలో టపాసులు కాల్చాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే, ఈ సంబరాలు కాస్తంత ఆస్తి నష్టం కూడా కలిగించడటంతో హుటాహుటిన దుబాయ్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపినట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది పోలీసు యంత్రాంగం.
టపాసులు కాల్చడం ఆస్తి నష్టాన్ని కలిగించటమే కాకుండా అవాంఛిత సంఘటనలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉన్నందున వాటి వాడకాన్ని నిషేదించాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు దుబాయ్ పోలీసులు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









