శిశివు జనం..ఆనందంలో మునిగిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
- December 13, 2020
దుబాయ్:శిశివు జన్మించిన సంతోషంలో తండ్రి చేసిన పని తనను కటకటాలపాలు చేసింది. విషయమేంటంటే..దుబాయ్ లో నివసిస్తున్న వ్యక్తి తనకు శిశువు జన్మించడంతో ఆనందంలో తన నివాస ప్రాంతంలో టపాసులు కాల్చాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే, ఈ సంబరాలు కాస్తంత ఆస్తి నష్టం కూడా కలిగించడటంతో హుటాహుటిన దుబాయ్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపినట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది పోలీసు యంత్రాంగం.
టపాసులు కాల్చడం ఆస్తి నష్టాన్ని కలిగించటమే కాకుండా అవాంఛిత సంఘటనలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉన్నందున వాటి వాడకాన్ని నిషేదించాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు దుబాయ్ పోలీసులు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు