శిశివు జనం..ఆనందంలో మునిగిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
- December 13, 2020
దుబాయ్:శిశివు జన్మించిన సంతోషంలో తండ్రి చేసిన పని తనను కటకటాలపాలు చేసింది. విషయమేంటంటే..దుబాయ్ లో నివసిస్తున్న వ్యక్తి తనకు శిశువు జన్మించడంతో ఆనందంలో తన నివాస ప్రాంతంలో టపాసులు కాల్చాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే, ఈ సంబరాలు కాస్తంత ఆస్తి నష్టం కూడా కలిగించడటంతో హుటాహుటిన దుబాయ్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపినట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది పోలీసు యంత్రాంగం.
టపాసులు కాల్చడం ఆస్తి నష్టాన్ని కలిగించటమే కాకుండా అవాంఛిత సంఘటనలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉన్నందున వాటి వాడకాన్ని నిషేదించాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు దుబాయ్ పోలీసులు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







