మోదీ ఈరోజు నేపాల్ ప్రధానికి విందు
- February 20, 2016
భారత్ పర్యటనకు విచ్చేసిన నేపాల్ ప్రధానమంత్రి కే.పీ శర్మ ఓలికి రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. గత అక్టోబరులో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కే.పీ శర్మ తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ నేపాల్ ప్రధాని కేపీ శర్మతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు.ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఈరోజు నేపాల్ ప్రధానికి విందు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







