17న భారత్-బంగ్లా ప్రధానుల వర్చువల్ సమావేశం
- December 14, 2020
న్యూఢిల్లీ: ఈనెల 17న ప్రధాని నరేంద్రమోడి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ కానున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రమైన చర్చ జరుపనున్నారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. కొవిడ్ అనంతరం రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ భేటీకి సంబంధించిన సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష