లీజు కార్ల దొంగతనం: గ్యాంగ్ అరెస్ట్
- December 15, 2020
రియాద్: ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు, లీజు కార్ల (కొత్తవి) దొంగతనానికి పాల్పడుతున్నారనీ, వాటిని డిస్మాండిల్ చేసి, విడి భాగాలుగా అమ్మేస్తున్నారనీ అధికారులు తెలిపారు. రియాద్ పోలీస్ అసిస్టెంట్ మీడియా అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రీడిస్ మాట్లాడుతూ, ఈ గ్యాంగ్లో ఓ సౌదీ పౌరుడు, ఓ సిరియా రెసిడెంట్, ముగ్గురు యెమెనీలు వున్నట్లు గుర్తించామని అన్నారు. కొన్ని వాహనాల్ని, వాహనాలకు చెందిన విడి భాగాల్నీ నిందితుల డెన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







